ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలో మానవత్వానికే మచ్చ తగిలించే ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తొమ్మిది నెలల వయసున్న తన సొంత మేనకోడలిని 14 ఏళ్ల మైనర్ బాలుడు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు, బాలుడిను అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలో మానవత్వానికే మచ్చ తగిలించే ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తొమ్మిది నెలల వయసున్న తన సొంత మేనకోడలిని 14 ఏళ్ల మైనర్ బాలుడు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు, బాలుడిను అదుపులోకి తీసుకున్నారు.