ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థులకు తల్లి వందన పథకంలో 15,000 రూపాయల సాయాన్ని అందించడానికి ఆన్లైన్ సేవను ప్రారంభించింది. స్కూల్స్ తిరిగి ప్రారంభమవుతున్న సమయంలో, పథకానికి అర్హత ఉన్నారా అని ఒక క్లిక్లో తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థులకు తల్లి వందన పథకంలో 15,000 రూపాయల సాయాన్ని అందించడానికి ఆన్లైన్ సేవను ప్రారంభించింది. స్కూల్స్ తిరిగి ప్రారంభమవుతున్న సమయంలో, పథకానికి అర్హత ఉన్నారా అని ఒక క్లిక్లో తెలుసుకోవచ్చు.