పార్వతీపురం, మన్యం జిల్లాలో గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి హత్యలో, ప్రేమ ఒత్తిడితో భువనేశ్వర్, స్టాఫ్ నర్స్ కృపారాణి, మరో యువకుడు కలిసి నిద్రమాత్రలతో పానీయం ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పార్వతీపురం, మన్యం జిల్లాలో గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి హత్యలో, ప్రేమ ఒత్తిడితో భువనేశ్వర్, స్టాఫ్ నర్స్ కృపారాణి, మరో యువకుడు కలిసి నిద్రమాత్రలతో పానీయం ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.