ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోని లెమన్ రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 20 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. మరో 30 మంది లోపల చిక్కుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోని లెమన్ రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 20 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. మరో 30 మంది లోపల చిక్కుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.