తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందింది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్తో పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షా
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందింది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్తో పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షా