ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై కేవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. ఏలూరు జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఈ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై కేవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. ఏలూరు జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఈ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.