శ్రీ గురురాఘవేంద్ర స్వామి కొలువైన మంత్రాలయం పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనానికి ముందు లేదా తర్వాత ఆలయం పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో పుణ్యస్నానం చేయడం భక్తుల ఆనవాయితీ. అయితే, భక్తుల పాపాలను కడిగే ఆ పవిత్ర నది, కొన్నిసార్లు పర్యాటకులు, యువత ప
శ్రీ గురురాఘవేంద్ర స్వామి కొలువైన మంత్రాలయం పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనానికి ముందు లేదా తర్వాత ఆలయం పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో పుణ్యస్నానం చేయడం భక్తుల ఆనవాయితీ. అయితే, భక్తుల పాపాలను కడిగే ఆ పవిత్ర నది, కొన్నిసార్లు పర్యాటకులు, యువత ప