విప్రో సీఈఓ, ఎండీగా ఉన్న శ్రీనివాస్ పల్లియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.49.6 కోట్ల వేతన ప్యాకేజీ పొందారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన రెమ్యునరేషన్ తగ్గినప్పటికీ, సంస్థలో అత్యధిక వేతనం పొందిన అధికారిగా నిలిచారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కంటే ఆయన ఆదాయం దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా ఉంది.
విప్రో సీఈఓ, ఎండీగా ఉన్న శ్రీనివాస్ పల్లియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.49.6 కోట్ల వేతన ప్యాకేజీ పొందారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన రెమ్యునరేషన్ తగ్గినప్పటికీ, సంస్థలో అత్యధిక వేతనం పొందిన అధికారిగా నిలిచారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కంటే ఆయన ఆదాయం దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా ఉంది.