ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో బ్యాంకింగ్ వ్యవస్థ, వృద్ధుల పట్ల ఉన్నతాధికారుల ఉదాసీనతను ఎత్తిచూపే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఒక 73 ఏళ్ల వృద్ధురాలిని, ఆమె మనవడు తీవ్రమైన మండుటెండలో తోపుడు బండిపై కూర్చోబెట్టి, గొడుగు పట్టి బ్యాంకుకు తీసుకువచ్చాడు.
ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో బ్యాంకింగ్ వ్యవస్థ, వృద్ధుల పట్ల ఉన్నతాధికారుల ఉదాసీనతను ఎత్తిచూపే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఒక 73 ఏళ్ల వృద్ధురాలిని, ఆమె మనవడు తీవ్రమైన మండుటెండలో తోపుడు బండిపై కూర్చోబెట్టి, గొడుగు పట్టి బ్యాంకుకు తీసుకువచ్చాడు.