2023-24కు సంబంధించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6) భారత్‌లో ఆరోగ్య రంగంలో గణనీయ పురోగతిని వెల్లడించింది. ప్రస్తుతం 90%కుపైగా ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతుండగా, ఏడాది వయస్సు గల 87% శిశువులకు పూర్తి టీకాలు అందాయి. దేశవ్యాప్తంగా గర్భిణీలకు పోషకాహార సేవలు మెరుగుపడ

2023-24కు సంబంధించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6) భారత్‌లో ఆరోగ్య రంగంలో గణనీయ పురోగతిని వెల్లడించింది. ప్రస్తుతం 90%కుపైగా ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతుండగా, ఏడాది వయస్సు గల 87% శిశువులకు పూర్తి టీకాలు అందాయి. దేశవ్యాప్తంగా గర్భిణీలకు పోషకాహార సేవలు మెరుగుపడటంతో పాటు, పిల్లల్లో ఎదుగుదల లోపం మరియు బరువు తగ్గుదల తగ్గినట్లు కూడా నివేదిక పేర్కొంది.