ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులపై క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెలలో వీటిని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేేసే అవకాశముంది. ఈ నెలలో స్కూల్స్ ,కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో వచ్చే నెలలో జమ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయించారు.

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధులపై క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెలలో వీటిని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేేసే అవకాశముంది. ఈ నెలలో స్కూల్స్ ,కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో వచ్చే నెలలో జమ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయించారు.