ఇండియా పోస్ట్ మంచి అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ.5 వేలతో ఎవరైనా వ్యాపారం మొదలుపెట్టవచ్చు. పార్సిళ్లు డెలివరీ, పికప్, బుకింగ్ చేసి నెలకు వేలల్లో సంపాదించవచ్చు. ఈ మేరకు పోస్టల్ శాఖ ప్రాంచైజీ 2.0 పేరుతో కొత్త పథకం తాజాగా ప్రారంభించింది.
ఇండియా పోస్ట్ మంచి అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ.5 వేలతో ఎవరైనా వ్యాపారం మొదలుపెట్టవచ్చు. పార్సిళ్లు డెలివరీ, పికప్, బుకింగ్ చేసి నెలకు వేలల్లో సంపాదించవచ్చు. ఈ మేరకు పోస్టల్ శాఖ ప్రాంచైజీ 2.0 పేరుతో కొత్త పథకం తాజాగా ప్రారంభించింది.