బీఈ, బీటెక్, ఎంటెక్ చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్డీఓ నుంచి మంచి అవకాశం వచ్చింది. ఆరు నెలల ఇంటర్న్షిప్తో పాటు స్టైపెండ్ కూడా అందించనున్నారు. 75 శాతం మార్కులు కలిగిన అర్హులు జులై 5లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు..
బీఈ, బీటెక్, ఎంటెక్ చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్డీఓ నుంచి మంచి అవకాశం వచ్చింది. ఆరు నెలల ఇంటర్న్షిప్తో పాటు స్టైపెండ్ కూడా అందించనున్నారు. 75 శాతం మార్కులు కలిగిన అర్హులు జులై 5లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు..