పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. కోట్లాది మంది పేదలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. వైద్య చికిత్సలకు రూపాయి ఖర్చు లేకుండా చేయించుకోవచ్చు. ఈ పథకం వివరాలు చూద్దాం.
పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. కోట్లాది మంది పేదలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. వైద్య చికిత్సలకు రూపాయి ఖర్చు లేకుండా చేయించుకోవచ్చు. ఈ పథకం వివరాలు చూద్దాం.