పాతబస్తీ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం మరో మందడుగు వేసింది. త్వరలోనే ప్రాజెక్ట్ పట్టాలెక్కించనుంది. ఈ మేరకు భూసేకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించారు. భూసేకరణలో ఆస్తులు కోల్పోయినవారికి పరహారం కూడా చెల్లించారు. దీంతో ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది.
పాతబస్తీ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం మరో మందడుగు వేసింది. త్వరలోనే ప్రాజెక్ట్ పట్టాలెక్కించనుంది. ఈ మేరకు భూసేకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించారు. భూసేకరణలో ఆస్తులు కోల్పోయినవారికి పరహారం కూడా చెల్లించారు. దీంతో ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది.