తెలంగాణలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలను చూసి రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కాకుండా ఉపరితల ఆవర్తనం కారణంగా నమోదవుతున్నవేనని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

తెలంగాణలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలను చూసి రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కాకుండా ఉపరితల ఆవర్తనం కారణంగా నమోదవుతున్నవేనని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..