లంక ఏతో జరిగిన ట్రై సిరీస్ తొలి మ్యాచ్లో టీమిండియా ఏ 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీ, తిలక్ వర్మ అర్ధ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, లంక ఛేదనను అడ్డుకున్నారు.
లంక ఏతో జరిగిన ట్రై సిరీస్ తొలి మ్యాచ్లో టీమిండియా ఏ 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీ, తిలక్ వర్మ అర్ధ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, లంక ఛేదనను అడ్డుకున్నారు.