రైల్వేశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే ఎక్స్‌ప్రెస్, మెయిల్ ట్రైన్ల స్పీడ్‌ను మరింత పెంచనుంది. ప్రస్తుతం రైళ్లు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా.. 130కు పెంచేందుకు రైల్వేశాఖ సన్నద్దమవుతోంది. దీని వల్ల ప్రయాణికులు మరింత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు.

రైల్వేశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే ఎక్స్‌ప్రెస్, మెయిల్ ట్రైన్ల స్పీడ్‌ను మరింత పెంచనుంది. ప్రస్తుతం రైళ్లు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా.. 130కు పెంచేందుకు రైల్వేశాఖ సన్నద్దమవుతోంది. దీని వల్ల ప్రయాణికులు మరింత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు.