రైల్వేశాఖ ప్రయాణికులకు ఉపయోగపడేలా మరో నిర్ణయం తీసుకుంది. రైళ్లల్లో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో భాగంగా కొత్త నిర్ణయానికి నాంది పలికింది. ఇందుకోసం ఏఐ సాయం తీసుకుంటోంది. కిచెన్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలు పనిచేస్తాయని రైల్వేశాఖ తెలిపింది.

రైల్వేశాఖ ప్రయాణికులకు ఉపయోగపడేలా మరో నిర్ణయం తీసుకుంది. రైళ్లల్లో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో భాగంగా కొత్త నిర్ణయానికి నాంది పలికింది. ఇందుకోసం ఏఐ సాయం తీసుకుంటోంది. కిచెన్లలో ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలు పనిచేస్తాయని రైల్వేశాఖ తెలిపింది.