రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో మరో బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. తొలుత అహ్మదాబాద్-ముంబై మార్గంలో తొలి ప్రాజెక్ట్ పూర్తి చేయనుండగా.. ఆ తర్వాత సిలిగురి-ఢిల్లీ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు రైల్వేమంత్రి ప్రకటించారు.

రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో మరో బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. తొలుత అహ్మదాబాద్-ముంబై మార్గంలో తొలి ప్రాజెక్ట్ పూర్తి చేయనుండగా.. ఆ తర్వాత సిలిగురి-ఢిల్లీ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు రైల్వేమంత్రి ప్రకటించారు.