తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపల కూర రుచిగా లేదంటూ భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన నాలుగు నెలల గర్భిణీ మాధురి విశ్వకర్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ దంపతులు సెరికల్చర్ పనుల కోసం తమిళనాడుకు వచ్చి పనిచేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చే

తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపల కూర రుచిగా లేదంటూ భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన నాలుగు నెలల గర్భిణీ మాధురి విశ్వకర్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ దంపతులు సెరికల్చర్ పనుల కోసం తమిళనాడుకు వచ్చి పనిచేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చే