భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు బుధవారం (జూన్ 03) జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్రం ఒక వినూత్న అడుగు వేసింది.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు బుధవారం (జూన్ 03) జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్రం ఒక వినూత్న అడుగు వేసింది.