పోలీసులను చూసి బైక్‌ను వెనక్కి తిప్పిన ముగ్గురు యువకుల వ్యవహారం అనుమానం రేకెత్తించడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. విచారణలో వారు బైక్ చోరీల ముఠాకు చెందిన వారని తేలింది. మైదాన ప్రాంతాల్లో వాహనాలు దొంగిలించి, ఏజెన్సీ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్న

పోలీసులను చూసి బైక్‌ను వెనక్కి తిప్పిన ముగ్గురు యువకుల వ్యవహారం అనుమానం రేకెత్తించడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. విచారణలో వారు బైక్ చోరీల ముఠాకు చెందిన వారని తేలింది. మైదాన ప్రాంతాల్లో వాహనాలు దొంగిలించి, ఏజెన్సీ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్న