సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనను కోరారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ ఏర్పాటు విషయంపై ఢిల్లీలో తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. నాయకత్వ నిర్ణయాలను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎ

సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనను కోరారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ ఏర్పాటు విషయంపై ఢిల్లీలో తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. నాయకత్వ నిర్ణయాలను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేడు సమావేశం కానుంది.