దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల మాల్వీయా నగర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటన మరువకముందే, శుక్రవారం (జూన్ 12) తెల్లవారుజామున తుగ్లకాబాద్ ప్రాంతంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు

దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల మాల్వీయా నగర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటన మరువకముందే, శుక్రవారం (జూన్ 12) తెల్లవారుజామున తుగ్లకాబాద్ ప్రాంతంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు