సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వచ్చి రైతులు ఆరబోసిన ధాన్యాన్ని లక్ష్యంగా చేసుకున్న యువకుల ముఠా వరుస దొంగతనాలకు పాల్పడింది. కేవలం 10 రోజుల్లో 15 మంది రైతులకు చెందిన 242 ధాన్యం బస్తాలను ఎత్తుకెళ్లిన ఈ ముఠాలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు ఉండటం కలకలం రేపుతోంది.

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో వచ్చి రైతులు ఆరబోసిన ధాన్యాన్ని లక్ష్యంగా చేసుకున్న యువకుల ముఠా వరుస దొంగతనాలకు పాల్పడింది. కేవలం 10 రోజుల్లో 15 మంది రైతులకు చెందిన 242 ధాన్యం బస్తాలను ఎత్తుకెళ్లిన ఈ ముఠాలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు ఉండటం కలకలం రేపుతోంది.