భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపిని తల్లి, ఆ తర్వాత ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు అడ్డుకోవడంతో ఆమె ప్రాణాలతో ఉంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపిని తల్లి, ఆ తర్వాత ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు అడ్డుకోవడంతో ఆమె ప్రాణాలతో ఉంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.