తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అడిషనల్‌ SP నాయినీ భుజంగరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం (జూన్ 03) మెరుపు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడ

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అడిషనల్‌ SP నాయినీ భుజంగరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం (జూన్ 03) మెరుపు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడ