ఉత్తరాఖండ్‌లోని దయారా బుగ్యాల్ ట్రెక్ సందర్భంగా అదృశ్యమైన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని బబితా పాండే కోసం ఆరు రోజులుగా భారీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆమె ఇద్దరు స్నేహితులను పోలీసులు విచారణకు తీసుకోగా, నకిలీ పర్మిట్‌తో ట్రెక్ నిర్వహించిన ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు.

ఉత్తరాఖండ్‌లోని దయారా బుగ్యాల్ ట్రెక్ సందర్భంగా అదృశ్యమైన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని బబితా పాండే కోసం ఆరు రోజులుగా భారీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆమె ఇద్దరు స్నేహితులను పోలీసులు విచారణకు తీసుకోగా, నకిలీ పర్మిట్‌తో ట్రెక్ నిర్వహించిన ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు.