అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ప్రకటించారు. 16 నెలల తర్వాత ఫ్రాన్స్‌లో జరిగిన సమావేశంలో మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు జరిపారు. త్వరలోనే ఇరుదేశాల మధ్య మెగా ట్రేడ్ డీల్ కుదురుతుందని ట్రంప్ తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ప్రకటించారు. 16 నెలల తర్వాత ఫ్రాన్స్‌లో జరిగిన సమావేశంలో మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు జరిపారు. త్వరలోనే ఇరుదేశాల మధ్య మెగా ట్రేడ్ డీల్ కుదురుతుందని ట్రంప్ తెలిపారు.