మధ్యప్రదేశ్లో ఒకే కుటుంబంలో జరిగిన రెండు మరణాలు తీవ్ర కలకలం రేపాయి. మొదట భార్య అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించగా, ఆ తర్వాత పరారీలో ఉన్న భర్త కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జబల్పూర్లో జరిగిన జరిగిన తీవ్ర సంచలనం
మధ్యప్రదేశ్లో ఒకే కుటుంబంలో జరిగిన రెండు మరణాలు తీవ్ర కలకలం రేపాయి. మొదట భార్య అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించగా, ఆ తర్వాత పరారీలో ఉన్న భర్త కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జబల్పూర్లో జరిగిన జరిగిన తీవ్ర సంచలనం