ప్రకాశం జిల్లా మంగమూరులో అశోక్ను నలుగురు స్నేహితులే దారుణంగా హత్య చేశారు. యువతి వ్యవహారం, మద్యం, గంజాయి మత్తులో గొడవలే కారణమని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్కు తరలించగా, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ప్రకాశం జిల్లా మంగమూరులో అశోక్ను నలుగురు స్నేహితులే దారుణంగా హత్య చేశారు. యువతి వ్యవహారం, మద్యం, గంజాయి మత్తులో గొడవలే కారణమని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్కు తరలించగా, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.