వారాణాసి జిల్లా కోర్టులో జడ్జి సెలవులో ఉన్నప్పుడు, 50 ఏళ్ల వందనా గుప్తా మహిళ జడ్జి సీటులో కూర్చుని "ఆర్డర్... ఆర్డర్" అంటూ విచారణ ప్రారంభించమని ఆదేశించింది. లాయర్లు షాక్ అయ్యారు, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
వారాణాసి జిల్లా కోర్టులో జడ్జి సెలవులో ఉన్నప్పుడు, 50 ఏళ్ల వందనా గుప్తా మహిళ జడ్జి సీటులో కూర్చుని "ఆర్డర్... ఆర్డర్" అంటూ విచారణ ప్రారంభించమని ఆదేశించింది. లాయర్లు షాక్ అయ్యారు, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.