ఒమాన్ తీర ప్రాంతంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న ఎంటీ జల్వీర్ వాణిజ్య నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. షినాస్ నౌకాశ్రయం సమీపంలో జరిగిన ఈ ఘటనలో ప్రాణనష్టం, గాయాల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. గత మూడు రోజుల వ్యవధిలో భారతీయులు ఉన్న నౌకలపై జరిగిన మూడో దాడి ఇదే కావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఒమాన్ తీర ప్రాంతంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న ఎంటీ జల్వీర్ వాణిజ్య నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. షినాస్ నౌకాశ్రయం సమీపంలో జరిగిన ఈ ఘటనలో ప్రాణనష్టం, గాయాల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. గత మూడు రోజుల వ్యవధిలో భారతీయులు ఉన్న నౌకలపై జరిగిన మూడో దాడి ఇదే కావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.