ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి యోగా, ప్రాణాయామం ప్రాచుర్యంలో ఉన్నాయి. కొందరు ఇంటిలో ఫ్యాన్ లేదా ఏసీ వేస్తూ యోగా చేస్తున్నారు. ఈ విధానం వల్ల యోగా ద్వారా లభించాల్సిన పూర్తి ప్రయోజనాలు తగ్గిపోవచ్చని ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి యోగా, ప్రాణాయామం ప్రాచుర్యంలో ఉన్నాయి. కొందరు ఇంటిలో ఫ్యాన్ లేదా ఏసీ వేస్తూ యోగా చేస్తున్నారు. ఈ విధానం వల్ల యోగా ద్వారా లభించాల్సిన పూర్తి ప్రయోజనాలు తగ్గిపోవచ్చని ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ హెచ్చరిస్తున్నారు.