కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనను కోరారు. మరోవైపు, కొత్త మంత్రివర్గ ఏర్పాటు పై ఢిల్లీలో ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నే

కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనను కోరారు. మరోవైపు, కొత్త మంత్రివర్గ ఏర్పాటు పై ఢిల్లీలో ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేడు సమావేశం కానుంది.