కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ ఏర్పాటు విషయంలో ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ శాసనసభా పక్షం ఈరోజు సమావేశం కాను
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ ఏర్పాటు విషయంలో ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ శాసనసభా పక్షం ఈరోజు సమావేశం కానుంది.