ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బతో మరణించిన తల్లి అమృతమ్మ మృతదేహాన్ని చూసి కుమార్తె పద్మ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తల్లిని పట్టుకుని రోదిస్తుండగానే ఆమెకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఒకేరోజు తల్లీకూతుళ్లు మృతిచెందడంతో గ్రామమంతా శోకసంద్రంగా మ

ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బతో మరణించిన తల్లి అమృతమ్మ మృతదేహాన్ని చూసి కుమార్తె పద్మ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తల్లిని పట్టుకుని రోదిస్తుండగానే ఆమెకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఒకేరోజు తల్లీకూతుళ్లు మృతిచెందడంతో గ్రామమంతా శోకసంద్రంగా మ