మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ఉచిత ఆక్వా విందు ఏర్పాటు చేశారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతుసంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాల్లో చేపల పులుసు, గోంగూర రొయ్యలతో పేదలకు భోజనం అందిస్తున్నారు. వాతావరణ మార్పుల సమయంలో చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని

మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ఉచిత ఆక్వా విందు ఏర్పాటు చేశారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతుసంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాల్లో చేపల పులుసు, గోంగూర రొయ్యలతో పేదలకు భోజనం అందిస్తున్నారు. వాతావరణ మార్పుల సమయంలో చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని