ముంబైలో ఓ వ్యక్తి రైలు పట్టాలపై నిర్లక్ష్యంగా నడుస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెనకాలే లోకల్ ట్రైన్ వస్తుండగా, లోకో పైలట్ పదేపదే హారన్ కొట్టినా అతడు ఏమాత్రం పట్టించుకోలేదు. రైలు వేగం తగ్గించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఫన్నీ కామెంట్లు చేస్తూ స్పంద
ముంబైలో ఓ వ్యక్తి రైలు పట్టాలపై నిర్లక్ష్యంగా నడుస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వెనకాలే లోకల్ ట్రైన్ వస్తుండగా, లోకో పైలట్ పదేపదే హారన్ కొట్టినా అతడు ఏమాత్రం పట్టించుకోలేదు. రైలు వేగం తగ్గించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ఫన్నీ కామెంట్లు చేస్తూ స్పంద