ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా చురుకుగా మారుతున్న నేపథ్యంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా చురుకుగా మారుతున్న నేపథ్యంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.