కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ ఏర్పాటు విషయంలో ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. తదుపరి చర్యలను నిర్ణయించేందుకు కాంగ్రెస్ శ

కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ ఏర్పాటు విషయంలో ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. తదుపరి చర్యలను నిర్ణయించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం (CLP) ఈరోజు సమావేశం కానుంది.