జనగామ జిల్లా అక్కరాజుపల్లి గ్రామంలో నాటుకోడి కూర విషయంలో ప్రారంభమైన కుటుంబ కలహం విషాదాంతమైంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో జోక్యం చేసుకున్న కుమారుడు గణేష్, క్షణికావేశంలో తండ్రి రమేష్పై రోకలి బండతో దాడి చేయగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందాడు.
జనగామ జిల్లా అక్కరాజుపల్లి గ్రామంలో నాటుకోడి కూర విషయంలో ప్రారంభమైన కుటుంబ కలహం విషాదాంతమైంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో జోక్యం చేసుకున్న కుమారుడు గణేష్, క్షణికావేశంలో తండ్రి రమేష్పై రోకలి బండతో దాడి చేయగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందాడు.