రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యాయి. అటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఎండలు కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తానిక
రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యాయి. అటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఎండలు కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తానిక