మహబూబాబాద్ జిల్లాలో మృగశిర కార్తెకు ముందే చేపల పండగ వాతావరణం నెలకొంది. గోపాతండా వాసులంతా బంధంకుంట చెరువుపై దండెత్తి చేపలను పట్టుకెళ్లారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సైతం వలలు, చీరలు, లుంగీలతో చేపల వేటలో పాల్గొన్నారు. అయితే లీజుకు తీసుకుని చేపలు పెంచుతున్న మత్స్యకారులు రూ.1.5 లక్షల మేర నష్టం వాటిల్లిం
మహబూబాబాద్ జిల్లాలో మృగశిర కార్తెకు ముందే చేపల పండగ వాతావరణం నెలకొంది. గోపాతండా వాసులంతా బంధంకుంట చెరువుపై దండెత్తి చేపలను పట్టుకెళ్లారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సైతం వలలు, చీరలు, లుంగీలతో చేపల వేటలో పాల్గొన్నారు. అయితే లీజుకు తీసుకుని చేపలు పెంచుతున్న మత్స్యకారులు రూ.1.5 లక్షల మేర నష్టం వాటిల్లిం