తుని, కాకినాడ జిల్లాకు చెందిన రెండేళ్ల జాహ్నవి వారం రోజుల క్రితం అదృశ్యమైంది. 200 మంది పోలీసులతో భారీ గాలింపు జరుగుతున్నా ఆధారాలు దొరకలేదు. పెంపుడు కుక్క ఇంటికి తిరిగి వచ్చినా చిన్నారి జాడ లభించకపోవడంతో కిడ్నాప్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తుని, కాకినాడ జిల్లాకు చెందిన రెండేళ్ల జాహ్నవి వారం రోజుల క్రితం అదృశ్యమైంది. 200 మంది పోలీసులతో భారీ గాలింపు జరుగుతున్నా ఆధారాలు దొరకలేదు. పెంపుడు కుక్క ఇంటికి తిరిగి వచ్చినా చిన్నారి జాడ లభించకపోవడంతో కిడ్నాప్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.