రుతుపవనాల రాకతో ఖరీఫ్ సీజన్కు రైతులు సిద్ధమవుతున్న వేళ, భూసారాన్ని పెంచేందుకు సహజ పద్ధతులను అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేల బలహీనపడి పంటలు తెగుళ్లకు గురవుతున్నాయని చెబుతున్నారు. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు, జీవామృత
రుతుపవనాల రాకతో ఖరీఫ్ సీజన్కు రైతులు సిద్ధమవుతున్న వేళ, భూసారాన్ని పెంచేందుకు సహజ పద్ధతులను అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేల బలహీనపడి పంటలు తెగుళ్లకు గురవుతున్నాయని చెబుతున్నారు. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు, జీవామృత