భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు తమ అద్భుత శిల్పకళతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి, వాటిలో కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో తుంగభద్ర నది తీరాన ఉన్న హంపి చారిత్రక నగరం అత్యంత ప్రధానమైనది. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య రాజధానిగా విలసిల్లిన హంపిలోని కట్టడాలను యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగ

భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు తమ అద్భుత శిల్పకళతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి, వాటిలో కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో తుంగభద్ర నది తీరాన ఉన్న హంపి చారిత్రక నగరం అత్యంత ప్రధానమైనది. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య రాజధానిగా విలసిల్లిన హంపిలోని కట్టడాలను యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగ