జన్యుపరమైన అరుదైన నరాల వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను పరామర్శించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హనుమకొండకు చేరుకున్నారు. హనుమాన్‌నగర్‌కు చెందిన రాము-మానస దంపతుల కుమారుడు నిరంజన్ తన అభిమాన నటుడిని ఒక్కసారైనా కలవాలని కోరగా పవన్ స్వయంగా స్పందించారు. దాదాపు 45 నిమిషాల పాటు బాలుడితో గడపనున్నారు. కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జన్యుపరమైన అరుదైన నరాల వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను పరామర్శించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హనుమకొండకు చేరుకున్నారు. హనుమాన్‌నగర్‌కు చెందిన రాము-మానస దంపతుల కుమారుడు నిరంజన్ తన అభిమాన నటుడిని ఒక్కసారైనా కలవాలని కోరగా పవన్ స్వయంగా స్పందించారు. దాదాపు 45 నిమిషాల పాటు బాలుడితో గడపనున్నారు. కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.