తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) పిలుపు మేరకు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో ఓపీ (ఔట్ పేషెంట్) సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 38 నిబంధనలను అధికారులు ఉల్లంఘ
తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) పిలుపు మేరకు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో ఓపీ (ఔట్ పేషెంట్) సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 38 నిబంధనలను అధికారులు ఉల్లంఘ